
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఐసెట్ సీట్ల కేటాయింపు
పూర్తయ్యిందని ఉన్నతావిద్యాధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎస్ ఎంఎస్ ల
ద్వారా విద్యార్థులకు సమాచారం పంపించినట్లుగా అధికారులు తెలిపారు. ఐసెట్
ద్వారా 56,891 సీట్ల భర్తీ చేసినట్లుగా పేర్కొన్నారు. తెలంగాణలో
మిగిలిపోయిన సీట్ల సంఖ్య 17,175 కాగా, ఏపీలో 13,711 సీట్లు మిగిలిపోయినట్లు
అధికారులు వెల్లడించారు
No comments:
Post a Comment